📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 10, 2026
Visitors: 263,581  |  664 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమీడియా అక్రిడిటేషన్ విధానంపై హైకోర్టు విచారణ: పత్రికా స్వేచ్ఛపై చర్చతెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం: డీజీపీకేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ: కలిసి పనిచేసేందుకు నిర్ణయం : జీవన్ రెడ్డిసచివాలయంలో ఐసీసీ ఏర్పాటు: మహిళా ఉద్యోగుల రక్షణకు చర్యలుఅమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్: 14 వేల మంది తొలగింపు?Latest Breaking News from PressMeetతాజా వార్తలుమీడియా అక్రిడిటేషన్ విధానంపై హైకోర్టు విచారణ: పత్రికా స్వేచ్ఛపై చర్చతెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం: డీజీపీకేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ: కలిసి పనిచేసేందుకు నిర్ణయం : జీవన్ రెడ్డిసచివాలయంలో ఐసీసీ ఏర్పాటు: మహిళా ఉద్యోగుల రక్షణకు చర్యలుఅమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్: 14 వేల మంది తొలగింపు?
Telangana ⚡ AMP

సచివాలయంలో ఐసీసీ ఏర్పాటు: మహిళా ఉద్యోగుల రక్షణకు చర్యలు

April 10, 2026 9 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ సచివాలయంలో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వం అంతర్గత ఫిర్యాదుల కమిటీని (ICC) ఏర్పాటు చేసింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH) అమలులో భాగంగా జీఏడీ జాయింట్ సెక్రటరీ సుధారాణి అధ్యక్షతన ఈ కమిటీని నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పని ప్రదేశాల్లో వేధింపులపై వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ విచారించి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తుంది. మహిళా ఉద్యోగుల భద్రతకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడనుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!