📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 26, 2026
Visitors: 824,243  |  450 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ 
Telangana ⚡ AMP

సచివాలయంలో ఐసీసీ ఏర్పాటు: మహిళా ఉద్యోగుల రక్షణకు చర్యలు

April 10, 2026 April 10, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ సచివాలయంలో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వం అంతర్గత ఫిర్యాదుల కమిటీని (ICC) ఏర్పాటు చేసింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH) అమలులో భాగంగా జీఏడీ జాయింట్ సెక్రటరీ సుధారాణి అధ్యక్షతన ఈ కమిటీని నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పని ప్రదేశాల్లో వేధింపులపై వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ విచారించి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తుంది. మహిళా ఉద్యోగుల భద్రతకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడనుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!