📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, August 25, 2026
Visitors: 1,676,212  |  785 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనం
National ⚡ AMP

ఎరువుల రాయితీ, మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

April 8, 2026 April 8, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతులకు మేలు చేసేలా ఖరీఫ్ సీజన్ ఎరువుల రాయితీకి ₹41,543 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా రైతులపై భారం పడకుండా కేంద్రమే భరించనుంది. అలాగే ₹13 వేల కోట్లతో జైపూర్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజస్థాన్ రిఫైనరీ జూలై 2026 నుండి అందుబాటులోకి రానుందని, దీనివల్ల దేశ ఇంధన సామర్థ్యం మరింత పెరుగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!