📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 26, 2026
Visitors: 824,250  |  450 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ 
National ⚡ AMP

ఎరువుల రాయితీ, మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

April 8, 2026 April 8, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతులకు మేలు చేసేలా ఖరీఫ్ సీజన్ ఎరువుల రాయితీకి ₹41,543 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా రైతులపై భారం పడకుండా కేంద్రమే భరించనుంది. అలాగే ₹13 వేల కోట్లతో జైపూర్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజస్థాన్ రిఫైనరీ జూలై 2026 నుండి అందుబాటులోకి రానుందని, దీనివల్ల దేశ ఇంధన సామర్థ్యం మరింత పెరుగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!