📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, April 1, 2026
Visitors: 157,660  |  680 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం
Telangana ⚡ AMP

హెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శం

April 1, 2026 9 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామస్థులు రహదారి భద్రతపై వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వారం క్రితం పోలీసులు నిర్వహించిన అవగాహన సదస్సుతో స్ఫూర్తి పొంది, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే గ్రామంలోకి రావాలని పంచాయతీ తీర్మానించింది. ఈ మేరకు గ్రామ శివారులో హెచ్చరిక బ్యానర్ ఏర్పాటు చేశారు. ప్రాణ రక్షణ కోసం గ్రామస్థులే స్వచ్ఛందంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!