📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, March 28, 2026
Visitors: 122,315  |  431 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ చెల్లింపుల్లో కొత్త భద్రతా నిబంధనలుఇంధన భద్రతపై ప్రధాని సమీక్షనటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం: 'నో క్యాస్ట్-నో రెలిజియన్' సర్టిఫికెట్ కోసం దరఖాస్తుచారిత్రక కనిష్టానికి రూపాయితొమ్మిది మంది చిన్నారుల కాళ్లు కడిగిన సీఎం యోగిLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ చెల్లింపుల్లో కొత్త భద్రతా నిబంధనలుఇంధన భద్రతపై ప్రధాని సమీక్షనటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం: 'నో క్యాస్ట్-నో రెలిజియన్' సర్టిఫికెట్ కోసం దరఖాస్తుచారిత్రక కనిష్టానికి రూపాయితొమ్మిది మంది చిన్నారుల కాళ్లు కడిగిన సీఎం యోగి
National ⚡ AMP

డిజిటల్ చెల్లింపుల్లో కొత్త భద్రతా నిబంధనలు

March 28, 2026 3 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

న్‌లైన్ మోసాల నివారణకు ఏప్రిల్ 1 నుండి ఆర్‌బీఐ కొత్త డిజిటల్ పేమెంట్ నిబంధనలను అమలులోకి తెస్తోంది. ఇకపై ప్రతి లావాదేవీకి కేవలం ఓటీపీ మాత్రమే కాకుండా పిన్ లేదా బయోమెట్రిక్ వంటి ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించక కస్టమర్ నష్టపోతే బ్యాంకులు లేదా పేమెంట్ సంస్థలే పూర్తి బాధ్యత వహించి ఆ సొమ్మును భర్తీ చేయాలి. విదేశీ లావాదేవీల రక్షణ కోసం అక్టోబర్ 1 నాటికి మరిన్ని శక్తివంతమైన రిస్క్-బేస్డ్ మెకానిజమ్స్ సిద్ధం చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనితో ఆన్‌లైన్ చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!