📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, July 23, 2026
Visitors: 1,523,180  |  662 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు
National ⚡ AMP

డిజిటల్ చెల్లింపుల్లో కొత్త భద్రతా నిబంధనలు

March 28, 2026 March 28, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

న్‌లైన్ మోసాల నివారణకు ఏప్రిల్ 1 నుండి ఆర్‌బీఐ కొత్త డిజిటల్ పేమెంట్ నిబంధనలను అమలులోకి తెస్తోంది. ఇకపై ప్రతి లావాదేవీకి కేవలం ఓటీపీ మాత్రమే కాకుండా పిన్ లేదా బయోమెట్రిక్ వంటి ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించక కస్టమర్ నష్టపోతే బ్యాంకులు లేదా పేమెంట్ సంస్థలే పూర్తి బాధ్యత వహించి ఆ సొమ్మును భర్తీ చేయాలి. విదేశీ లావాదేవీల రక్షణ కోసం అక్టోబర్ 1 నాటికి మరిన్ని శక్తివంతమైన రిస్క్-బేస్డ్ మెకానిజమ్స్ సిద్ధం చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనితో ఆన్‌లైన్ చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!