March 9, 2026
🔴 BREAKING
National • Mar 9, 2026

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన మహాకుంభాభిషేకం

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన మహాకుంభాభిషేకం

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాకుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. లోక కల్యాణం కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువులో భాగంగా యాగశాల పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9.34 గంటలకు కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆలయ శిఖర గోపురానికి కుంభాభిషేకం చేశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Loading

🔗 సంబంధిత వార్తలు
National • Mar 9, 2026

చట్టం పరిధిలో ప్రజా సేవ చేస్తాం: మాజీ మావోయిస్టు నేత ఆశన్న

మావోయిస్టు మాజీ నేత ఆశన్న కీలక వ్యాఖ్యలు హన్మకొండ జిల్లా బట్టుపల్లిలో మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలను కలిసిన మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కీలక వ్యాఖ్యలు చేశారు.…

Loading

📅 March 9, 2026🏷 National
National • Mar 9, 2026

తండ్రి ప్రేమకు నిదర్శనం: పసికందును చూసి ఉద్వేగానికి గురైన తండ్రి

చెన్నైకి చెందిన ఒక వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. లేబర్ రూమ్ బయట వేచి ఉన్న తండ్రికి అప్పుడే పుట్టిన బిడ్డను చూపిస్తుండగా, ఆయన ఎంతో కంగారుపడి, బిడ్డను…

Loading

📅 March 9, 2026🏷 National
National • Mar 9, 2026

న్యాయమూర్తుల నియామకంలో మహిళలకు ప్రాధాన్యత: సీజేఐ సూర్యకాంత్

హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సులో ఆయన మాట్లాడుతూ, జిల్లా లేదా హైకోర్టుల పరిధిలో అర్హులైన మహిళా న్యాయమూర్తులు…

Loading

📅 March 9, 2026🏷 National

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!