టెక్ మహీంద్రాలో 30వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం అవాస్తవాలని, లేఆఫ్స్కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్తో కలిసి ఏఐ ప్రాజెక్టులపై పనిచేస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం మొదలవగా, ప్రస్తుతం తమ వద్ద 1.5 లక్షల మంది సిబ్బంది ఉన్నారని కంపెనీ తెలిపింది. ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్న ఈ ఊహాగానాలను నమ్మవద్దని యాజమాన్యం కోరింది.
![]()

Leave a Reply