📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, July 24, 2026
Visitors: 1,523,297  |  677 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు
Career ⚡ AMP

30వేల మంది తొలగింపు వార్తలను కొట్టిపారేసిన టెక్ మహీంద్రా

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

టెక్‌ మహీంద్రాలో 30వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం అవాస్తవాలని, లేఆఫ్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఏఐ ప్రాజెక్టులపై పనిచేస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం మొదలవగా, ప్రస్తుతం తమ వద్ద 1.5 లక్షల మంది సిబ్బంది ఉన్నారని కంపెనీ తెలిపింది. ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్న ఈ ఊహాగానాలను నమ్మవద్దని యాజమాన్యం కోరింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!