📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 483,769  |  387 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిశ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిశ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
Karimnagar ⚡ AMP

జగిత్యాల: కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు

November 27, 2024 November 27, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

జగిత్యాల పట్టణంలోని మోతె స్మశానవాటికలో రాజవ్వ అనే వృద్ధురాలు గత ఎనిమిది రోజులుగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం కలకలం రేపింది. తన పెన్షన్ డబ్బుల కోసం కొడుకు దారుణంగా ప్రవర్తించి చితకబాదినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె కాలు విరిగి అచేతన స్థితికి చేరింది.

నలుగురు కొడుకులు ఉన్నా తాను ఇలా వదిలేయబడిందని రాజవ్వ కన్నీరు మున్నీరుగా రోదించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన సంక్షేమశాఖ అధికారి నరేష్ ఆమెను ఆస్పత్రికి తరలించారు.

చర్యలు:వయోవృద్ధుల హక్కులను కాపాడే చట్టం ప్రకారం రాజవ్వపై అన్యాయం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని నరేష్ ప్రకటించారు. తల్లి బాగోగులు చూడకపోవడం చట్టవిరుద్ధమని, అందులో పాల్గొన్న వారిని శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!