ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : MD సజ్జనార్
ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హెచ్చరించారు. త్వరలోనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుందని, ఆ తర్వాత డీజిల్, సీఎన్జీ బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గించి వాటికి బదులుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని ప్రకటించింది
ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హెచ్చరించారు. త్వరలోనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుందని, ఆ తర్వాత డీజిల్, సీఎన్జీ బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గించి వాటికి బదులుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని ప్రకటించింది
Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play