క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో రూ.25 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం డోన్‌లో వెలుగుచూసింది. రామాంజనేయులు అనే వ్యక్తి “రూ.లక్ష పెట్టుబడిపెడితే నెలకు రూ.10 వేలు రాబడిగా అందుతుందని” చెబుతూ కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 300 మందికి పైగా బాధితులను మోసం చేశాడు. మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇంకా కేసు నమోదు చేయడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Loading

By admin

te Telugu
error: Content is protected !!