ఆపరేషన్ సిందూర్ సందర్భంలో పాకిస్థాన్ దాడుల వల్ల భారత్కు నష్టం జరిగిందని విదేశీ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఖండించారు. దేశ రక్షణపై అనవసరంగా అపోహలు కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తీవ్రంగా స్పందించారు. భారత్ తగిన సాంకేతిక సమాచారంతోనే పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని, స్వదేశీ రక్షణ సాంకేతికతతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని వివరించారు. దోవల్ పాకిస్థాన్ […]