Saturday, March 14, 2026
f t y in
Breaking

Month: December 2024

Advertisement
ప్రైవేట్ రంగంలో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్
Khammam

ప్రైవేట్ రంగంలో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం రంగాపురంలో సేవాలాల్ సేన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన రిజర్వేషన్లను ప్రైవేట్ రంగంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సురేష్ నాయక్ భారత రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను అమలు చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అవసరం అంటూ అన్నారు. గిరిజనుల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలలో […]

Loading

December 22, 2024 • admin
Advertisement
error: Content is protected !!