Saturday, March 14, 2026
f t y in
Breaking

Uncategorized

Advertisement
ప్రభుత్వ గురుకులాలా? ప్రాణాలు తీసే సంస్థలా?: మాజీ మంత్రి హరీశ్‌రావు
Uncategorized

ప్రభుత్వ గురుకులాలా? ప్రాణాలు తీసే సంస్థలా?: మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో కొనసాగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అనారోగ్యాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ పాఠశాలలు ప్రాణాలు తీసే విషవలయాలా?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. వాంకిడి ఘ‌ట‌న:ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థిని గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. […]

Loading

November 20, 2024 • admin
Advertisement
error: Content is protected !!