📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,126  |  474 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
జాతీయం - National ⚡ AMP

కొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగు

April 28, 2026 1 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కొలంబియాలో పర్యావరణానికి ముప్పుగా మారాయనే నెపంతో 80 హిప్పోపొటమస్‌లను చంపాలని ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనంత్ అంబానీ స్పందించారు. ఆ మూగజీవాలను చంపవద్దని, వాటికి గుజరాత్‌లోని ‘వంతారా’ జంతు సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తానని ప్రకటించారు. ఈ మేరకు కొలంబియా పర్యావరణ శాఖకు అధికారిక విన్నపం పంపారు. డ్రగ్ మాఫియా డాన్ ఎస్కోబార్ తెచ్చిన ఈ హిప్పోల సంతతి విపరీతంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం వాటిని అంతం చేయాలని భావించింది. వంతారా ప్రతిపాదనతో వీటికి విముక్తి లభించనుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!