Saturday, March 14, 2026
f t y in
Breaking

Articles by admin

Advertisement
పునరుద్ధరించిన శాసనమండలి నూతన భవనం ప్రారంభం
Telangana

పునరుద్ధరించిన శాసనమండలి నూతన భవనం ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులతో కలిసి నూతన భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలిలోని తన గదిలో సీఎం పూజలు నిర్వహించారు. అనంతరం సెంట్రల్ హాల్ ఏర్పాటుపై అధికారులతో చర్చించి, కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు […]

Loading

March 9, 2026 • admin
Advertisement
error: Content is protected !!