📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,029,397  |  334 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Andhra ⚡ AMP

ఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతి

April 24, 2026 April 24, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఆమెను కస్టడీకి తీసుకున్న అధికారులు, ముందుగా జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. గత విచారణలో ఆమె సరైన సమాధానాలు చెప్పకపోవడంతో, కోర్టు అనుమతితో మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఏసీబీ బృందం ఆమె నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. విచారణ అనంతరం ఆమెను తిరిగి రిమాండ్‌కు తరలించనున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!