📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, June 10, 2026
Visitors: 1,011,271  |  278 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలులైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టుపెళ్లి చేసుకోకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పువిద్యావ్యవస్థలో సంక్షోభం: లీకేజీల లీలలు - విద్యార్థుల కన్నీళ్లు : బాలల హక్కుల సంఘం అనురాధ రావుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)Latest Breaking News from PressMeetతాజా వార్తలులైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టుపెళ్లి చేసుకోకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పువిద్యావ్యవస్థలో సంక్షోభం: లీకేజీల లీలలు - విద్యార్థుల కన్నీళ్లు : బాలల హక్కుల సంఘం అనురాధ రావుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)
National ⚡ AMP

మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోడీ కీలక ముందడుగు

April 12, 2026 April 12, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలును వేగవంతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 16 నుండి పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న చర్చ నేపథ్యంలో, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. 2029 లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం సంకల్పించినట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక సవరణను ఏకగ్రీవంగా ఆమోదించడానికి అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమని, గరిష్ట సంఖ్యలో ఎంపీలు ఈ చర్చలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!