📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, August 25, 2026
Visitors: 1,676,216  |  786 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనం
National ⚡ AMP

త్వరలో బెంగళూరు – ముంబై వందేభారత్ స్లీపర్ రైలు

April 11, 2026 April 11, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

దేశంలో దూరప్రాంత ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ బెంగళూరు – ముంబై నగరాల మధ్య కొత్త ‘వందేభారత్ స్లీపర్’ రైలును ప్రారంభించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 5న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంపీ పీసీ మోహన్‌కు లేఖ ద్వారా స్పష్టతనిచ్చారు. 2026 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 12 కొత్త స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ప్రారంభించిన కామాఖ్య – హౌరా స్లీపర్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో సూపర్ హిట్ కావడంతో, ఈ కొత్త సర్వీసుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు 9.1 కోట్ల మంది ప్రయాణికులు వందేభారత్ సేవలను వినియోగించుకోవడం విశేషం.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!