Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
National

టీటీడీ పాలకమండలి తొలి సమావేశం 18న – చైర్మన్ బి.ఆర్. నాయుడు

టీటీడీ నూతన పాలకమండలి ఈ నెల 18న‌ తమ తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10:15 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ తొలి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలు, భక్తులకు అందించే సేవలపై చర్చకు అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు ఈ సమావేశ వివరాలను “X”లో (మాజీ ట్విట్టర్‌లో) ట్వీట్ చేస్తూ, పాలకమండలి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

Loading

టీటీడీ నూతన పాలకమండలి ఈ నెల 18న‌ తమ తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10:15 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ తొలి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలు, భక్తులకు అందించే సేవలపై చర్చకు అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు ఈ సమావేశ వివరాలను “X”లో (మాజీ ట్విట్టర్‌లో) ట్వీట్ చేస్తూ, పాలకమండలి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!