రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు: 120 రోజుల బుకింగ్ వ్యవధి 60 రోజులకు కుదింపు
భారతీయ రైల్వే టికెట్ రిజర్వేషన్లకు కీలక మార్పులు చేసింది. 120 రోజుల ముందు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని 60 రోజులకు కుదించింది. ఈ మార్పు 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు పాత నిబంధనలు వర్తిస్తాయి. తాజ్ ఎక్స్ప్రెస్, గోమతి ఎక్స్ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్లో మార్పుల్లేవు. విదేశీ పర్యాటకులు మాత్రం 365 రోజుల ముందే బుకింగ్ […]
భారతీయ రైల్వే టికెట్ రిజర్వేషన్లకు కీలక మార్పులు చేసింది. 120 రోజుల ముందు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని 60 రోజులకు కుదించింది. ఈ మార్పు 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు పాత నిబంధనలు వర్తిస్తాయి. తాజ్ ఎక్స్ప్రెస్, గోమతి ఎక్స్ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్లో మార్పుల్లేవు. విదేశీ పర్యాటకులు మాత్రం 365 రోజుల ముందే బుకింగ్ చేసుకునే అవకాశం యథావిధిగా కొనసాగుతుంది.
Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play