Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Adilabad

సింగరేణి సంస్థ అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల

ఐటీఐ ఉత్తీర్ణులు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ కొర్సు చేసినవారు అర్హులు కాదు. దరఖాస్తులు ఈనెల 9 నుండి 23 వరకు www.apprenticeshipindia.org మరియు www.scclmines.com/apprenticeship పై చేయవచ్చు. సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు ఈనెల 10 నుండి సంబంధిత ఎం.వీ.టి.సీ కార్యాలయాల్లో అందజేయాలి. 80% సీట్లు సంస్థ ఉద్యోగులు, కార్మికుల పిల్లల కోసం, మిగిలిన 20% తెలంగాణలోని ఆరు జిల్లాల నిరుద్యోగుల కోసం కేటాయించబడతాయి. రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన వారికి […]

Loading

ఐటీఐ ఉత్తీర్ణులు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ కొర్సు చేసినవారు అర్హులు కాదు. దరఖాస్తులు ఈనెల 9 నుండి 23 వరకు www.apprenticeshipindia.org మరియు www.scclmines.com/apprenticeship పై చేయవచ్చు. సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు ఈనెల 10 నుండి సంబంధిత ఎం.వీ.టి.సీ కార్యాలయాల్లో అందజేయాలి. 80% సీట్లు సంస్థ ఉద్యోగులు, కార్మికుల పిల్లల కోసం, మిగిలిన 20% తెలంగాణలోని ఆరు జిల్లాల నిరుద్యోగుల కోసం కేటాయించబడతాయి. రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన వారికి నెలకు రూ.8,050, ఏడాది కోర్సు చేసిన వారికి రూ.7,700 చెల్లిస్తారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!