📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, June 25, 2026
Visitors: 1,200,749  |  1008 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రమాద బీమా పథకం ప్రారంభంఅంత్యోదయ స్కీమ్‌లో మార్పులు: కేంద్రం కీలక నిర్ణయం.. వ్యక్తికి 7 కిలోల రేషన్తెలంగాణ: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలఅయోధ్య ట్రస్ట్ వివాదం: తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణసత్తుపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.. సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేతLatest Breaking News from PressMeetతాజా వార్తలుఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రమాద బీమా పథకం ప్రారంభంఅంత్యోదయ స్కీమ్‌లో మార్పులు: కేంద్రం కీలక నిర్ణయం.. వ్యక్తికి 7 కిలోల రేషన్తెలంగాణ: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలఅయోధ్య ట్రస్ట్ వివాదం: తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణసత్తుపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.. సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేత
తెలంగాణ - Telangana ⚡ AMP

సత్తుపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.. సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేత

June 25, 2026 10 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకూ రైతుబంధు అన్న రేవంత్‌రెడ్డి, ఇప్పటికే మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. సత్తుపల్లిలో జరిగిన భారాస కార్యకర్తల శిక్షణలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ బోనస్‌ను కేవలం ఏడు రకాల వడ్లకే కుదించిందని దుయ్యబట్టారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!