📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,545  |  605 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదం
జాతీయం - National ⚡ AMP

పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీ

June 6, 2026 June 6, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం పీఎం-ఆర్థిక సలహా మండలితో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధ ముగింపుపై అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో దేశీయంగా దాని ప్రభావాన్ని తగ్గించే వ్యూహాలపై చర్చించారు. భారత ఆర్థికవృద్ధిని మరింత బలోపేతం చేయడం, అంతర్జాతీయ ఒడుదొడుకులను తట్టుకునేలా మార్కెట్లను సిద్ధం చేయడం మరియు వ్యాపార అనుకూల వాతావరణం కోసం సంస్కరణలను వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!