కేరళలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ (UDF) ప్రభుత్వం మహిళలు, విద్యార్థినుల సంక్షేమమే ధ్యేయంగా కీలక నిర్ణయాలు ప్రకటించింది. అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర ప్రసంగిస్తూ.. రాష్ట్రంలోని విద్యార్థినులకు ప్రతి నెలా $3$ రోజుల పాటు రుతుక్రమ సెలవులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే, $50$ మంది కంటే ఎక్కువ మంది ఉన్న కార్యాలయాల్లో డే కేర్ సెంటర్లు, మహిళా ఉద్యోగులకు $6$ నెలల ప్రసూతి సెలవులు పక్కాగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన దత్తతలను ప్రోత్సహిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.
![]()




