📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, August 1, 2026
Visitors: 1,557,064  |  857 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్‌బీఐకి జరిమానా: రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పువాట్సాప్‌ వెబ్‌ వినియోగదారులకు సూపర్‌ అప్‌డేట్: ఇకపై బ్రౌజర్‌ నుంచే ఆడియో, వీడియో కాల్స్ఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?: లోక్‌సభలో రైల్వే శాఖ స్పష్టమైన వివరణతండ్రీకొడుకుల మధ్య 'పళ్ల బురుసు' వార్: అలరిస్తున్న 'బలగం' నటుల విలేజ్ కామెడీ డ్రామా టీజర్రాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్‌బీఐకి జరిమానా: రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పువాట్సాప్‌ వెబ్‌ వినియోగదారులకు సూపర్‌ అప్‌డేట్: ఇకపై బ్రౌజర్‌ నుంచే ఆడియో, వీడియో కాల్స్ఆర్‌ఏసీ టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?: లోక్‌సభలో రైల్వే శాఖ స్పష్టమైన వివరణతండ్రీకొడుకుల మధ్య 'పళ్ల బురుసు' వార్: అలరిస్తున్న 'బలగం' నటుల విలేజ్ కామెడీ డ్రామా టీజర్రాజ్యసభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం: జాతీయ గేయాన్ని అవమానిస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష
National ⚡ AMP

‘ఆపరేషన్ సిందూర్’ ఏడాది పూర్తి: మీడియా ముందుకు వీరనారీమణులు

May 1, 2026 May 1, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మే 7తో ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కీలక మీడియా సమావేశం జరగనుంది. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. వీరితో పాటు నేవీ కమాండర్ ప్రేరణా దేవస్థలి కూడా పాల్గొని, ఆపరేషన్ వెనుక ఉన్న వ్యూహాలను వివరించనున్నారు. దేశ రక్షణలో మహిళా అధికారుల పెరుగుతున్న ప్రాధాన్యతను చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!