📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,875  |  777 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
National ⚡ AMP

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వార్తలు: స్టాక్ మార్కెట్ భారీ లాభాలు

April 15, 2026 April 15, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

అమెరికా-ఇరాన్ యుద్ధ ముగింపు చర్చల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలత ఏర్పడి, భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లు లాభపడి 78,139 వద్ద, నిఫ్టీ 380 పాయింట్ల వృద్ధితో 24,235 వద్ద ట్రేడవుతున్నాయి. రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు మార్కెట్‌ను నడిపిస్తుండగా.. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగాలు మెరుగ్గా రాణిస్తున్నాయి. ఉద్రిక్తతలు తగ్గి చమురు సరఫరా మెరుగుపడుతుందన్న ఆశలు, దేశీయ రాజకీయ స్థిరత్వ సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!