📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, July 11, 2026
Visitors: 1,378,427  |  661 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!
National ⚡ AMP

త్వరలో బెంగళూరు – ముంబై వందేభారత్ స్లీపర్ రైలు

April 11, 2026 April 11, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

దేశంలో దూరప్రాంత ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ బెంగళూరు – ముంబై నగరాల మధ్య కొత్త ‘వందేభారత్ స్లీపర్’ రైలును ప్రారంభించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 5న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంపీ పీసీ మోహన్‌కు లేఖ ద్వారా స్పష్టతనిచ్చారు. 2026 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 12 కొత్త స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ప్రారంభించిన కామాఖ్య – హౌరా స్లీపర్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో సూపర్ హిట్ కావడంతో, ఈ కొత్త సర్వీసుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు 9.1 కోట్ల మంది ప్రయాణికులు వందేభారత్ సేవలను వినియోగించుకోవడం విశేషం.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!