📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 26, 2026
Visitors: 824,200  |  443 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ 
జాతీయం - National ⚡ AMP

పోలీసు కస్టడీ మరణాలపై కమల్ హాసన్ ధ్వజం

April 8, 2026 April 8, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

సాత్తాన్‌కుళం లాకప్ మరణాల కేసులో నిందితులతో పాటు నాటి పాలకులనూ శిక్షించాలని ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ డిమాండ్ చేశారు. జయరాజ్, ఫెన్నిక్స్‌లపై జరిగిన అమానవీయ హింస దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిందని, నిజాలను దాచిపెట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. అధికార గర్వంతో అమాయకుల ప్రాణాలు తీసే వ్యవస్థను నిర్మూలించాలని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాధితుల కుటుంబానికి, నేరాన్ని నిరూపించిన సీబీఐకి ఆయన అభినందనలు తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!