📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, April 1, 2026
Visitors: 158,275  |  862 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం
National ⚡ AMP

డిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలు

April 1, 2026 7 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ప్రవేశపెట్టిన ‘టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్’ నిబంధన నేటి (ఏప్రిల్ 1) నుండి అమలులోకి వచ్చింది. ఇకపై యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు పిన్‌తో పాటు ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. అదనపు భద్రత కోసం బ్యాంకింగ్ యాప్స్‌లో స్క్రీన్ షాట్లు, రికార్డింగ్‌లపై కూడా నిషేధం విధించారు. ఈ విధానం వల్ల అనధికారిక లావాదేవీలకు అడ్డుకట్ట పడనుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!