📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, March 22, 2026
Visitors: 64,889  |  761 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్త పాన్ నిబంధనలతో సామాన్యులకు ఊరటఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులుఖతార్‌లో హెలికాప్టర్ ప్రమాదంఅమెజాన్ ఏఐ స్మార్ట్‌ఫోన్: సరికొత్త ప్రయోగంన్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం: జస్టిస్ బి.వి. నాగరత్నLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్త పాన్ నిబంధనలతో సామాన్యులకు ఊరటఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులుఖతార్‌లో హెలికాప్టర్ ప్రమాదంఅమెజాన్ ఏఐ స్మార్ట్‌ఫోన్: సరికొత్త ప్రయోగంన్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం: జస్టిస్ బి.వి. నాగరత్న
National ⚡ AMP

న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం: జస్టిస్ బి.వి. నాగరత్న

March 22, 2026 20 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న కేసుల పరిష్కారానికి న్యాయ సంస్కరణల కమిషన్ (JRC) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న సూచించారు. శనివారం జరిగిన జాతీయ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. అనవసర వాయిదాలు, ప్రభుత్వ అప్పీళ్లు, పోస్టుల భర్తీలో జాప్యం వల్ల న్యాయం అందడంలో ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ఈ కమిషన్‌లో అన్ని స్థాయిల న్యాయమూర్తులు, న్యాయవాదులకు భాగస్వామ్యం ఉండాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం ద్వారానే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.


స్టిస్ నాగరత్న సూచించిన ప్రధాన అంశాలు:వాయిదాల సంస్కృతి: లాయర్లు, కక్షిదారులు తమ ప్రయోజనాల కోసం కేసులను సాగదీయడం ఆపాలి.ప్రభుత్వ వ్యాజ్యాలు: ప్రభుత్వం అనవసర అప్పీళ్లకు వెళ్లకుండా సమగ్ర ‘లిటిగేషన్ పాలసీ’ తీసుకురావాలి.నిధులు & నియామకాలు: న్యాయమూర్తుల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తూ, తగినన్ని నిధులు కేటాయించాలి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!