📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, March 21, 2026
Visitors: 62,318  |  882 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమధిరలో భారీ అగ్నిప్రమాదం: రూ. 5 కోట్ల మిర్చి బుగ్గిదక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు: జరిమానాల ద్వారా రూ. 223 కోట్ల ఆదాయంమొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగిస్తున్న ఉచ్చు: పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్ముంబై బీచ్‌లో వింత వ్యాపారం: మీ బాధలు వినడానికి 'ధర' ఖరారు!అక్షర విప్లవానికి మెగాస్టార్ శ్రీకారం: ఉచిత విద్యా ప్రాజెక్ట్Latest Breaking News from PressMeetతాజా వార్తలుమధిరలో భారీ అగ్నిప్రమాదం: రూ. 5 కోట్ల మిర్చి బుగ్గిదక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు: జరిమానాల ద్వారా రూ. 223 కోట్ల ఆదాయంమొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగిస్తున్న ఉచ్చు: పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్ముంబై బీచ్‌లో వింత వ్యాపారం: మీ బాధలు వినడానికి 'ధర' ఖరారు!అక్షర విప్లవానికి మెగాస్టార్ శ్రీకారం: ఉచిత విద్యా ప్రాజెక్ట్
Andhra ⚡ AMP

దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు: జరిమానాల ద్వారా రూ. 223 కోట్ల ఆదాయం

March 21, 2026 7 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

An Indian passenger train in Kerala, India.

క్షిణ మధ్య రైల్వే (SCR) టికెట్ తనిఖీల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అరుదైన రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ణయించిన రూ. 221.08 కోట్ల లక్ష్యాన్ని, గడువుకు 14 రోజుల ముందే అధిగమించి రూ. 223.60 కోట్ల జరిమానా వసూలు చేసింది. టికెట్ లేని ప్రయాణాలు, అక్రమ లగేజీ వంటి ఉల్లంఘనల ద్వారా ఈ భారీ ఆదాయం సమకూరింది. ముఖ్యంగా అక్టోబర్ 18, 2025న ఒక్కరోజే రూ. 1.85 కోట్లు వసూలు చేయడం విశేషం. రైల్వే సిబ్బంది అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ కొనియాడారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!