📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, July 24, 2026
Visitors: 1,523,755  |  714 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు
Andhra ⚡ AMP

దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు: జరిమానాల ద్వారా రూ. 223 కోట్ల ఆదాయం

March 21, 2026 March 21, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

An Indian passenger train in Kerala, India.

క్షిణ మధ్య రైల్వే (SCR) టికెట్ తనిఖీల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అరుదైన రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ణయించిన రూ. 221.08 కోట్ల లక్ష్యాన్ని, గడువుకు 14 రోజుల ముందే అధిగమించి రూ. 223.60 కోట్ల జరిమానా వసూలు చేసింది. టికెట్ లేని ప్రయాణాలు, అక్రమ లగేజీ వంటి ఉల్లంఘనల ద్వారా ఈ భారీ ఆదాయం సమకూరింది. ముఖ్యంగా అక్టోబర్ 18, 2025న ఒక్కరోజే రూ. 1.85 కోట్లు వసూలు చేయడం విశేషం. రైల్వే సిబ్బంది అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ కొనియాడారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!