Saturday, March 14, 2026
f t y in
Breaking

Telangana

Advertisement
విద్యా రంగంపై అసెంబ్లీలో చర్చ: సర్కార్‌పై ఘాటు విమర్శలు
Telangana

విద్యా రంగంపై అసెంబ్లీలో చర్చ: సర్కార్‌పై ఘాటు విమర్శలు

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, విద్యా రంగ అభివృద్ధి ప్రతీ ప్రభుత్వ లక్ష్యం కావాలని, కానీ కేసీఆర్‌ ప్రాథమిక అంచనాలు మారిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్స్‌ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో మార్పుకు ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. అయితే పైనుంచి కింది స్థాయి వరకు ఆచరణ ఉండాలన్నారు. ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, పేదలకు విద్యను అందించకుండా ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. పేదలు తమ ఆదాయంలో 90% విద్య, వైద్యానికి […]

Loading

December 18, 2024 • admin
Advertisement
error: Content is protected !!