Category: Telangana

రామవరం కమ్యూనిటీ హాల్ రేనోవేషన్ పనులును పర్యవేక్షించిన INTUC కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్

కార్మిక ప్రాంతమైన రామవరం నందు కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న ఆధునికరణ పనులను పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్,మరియు ఐఎన్టియుసి నాయకులు పాల్గొని, ఏదైతే కమ్యూనిటీ హాల్ నందు ఆధునీకరణ పనులను శుభకార్యాలకు అవసరాల నిమిత్తం నిర్మాణం…

కొత్తగూడెం ఏరియాలో జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొన్న ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ త్యాగరాజు ,వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

బుధవారం రోజున కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు ఫిట్ కార్యదర్శి ఎం.డి సత్తార్ పాష ఆధ్వర్యంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిధిగా జనరల్ సెక్రెటరీ త్యాగరాజు పాల్గొన్నారు, త్యాగరాజు…

ఆసుపత్రి బాత్రూంలో అబార్షన్ అయింది అని నమ్మించిన మహిళా

TG: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ధరావత్ పల్లవి అనే వివాహిత 9 నెలలుగా గర్భవతి అని కుటుంబ సభ్యులు, సమాజాన్ని నమ్మించి మోసం చేసింది. జనగామ MCH ఆసుపత్రిలో నొప్పులు వస్తున్నాయంటూ చేరి, బాత్రూంలో అబార్షన్ అయిందని, బాబు డ్రైనేజీలో…

రంగారెడ్డి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళ వారం నాడు ఆయన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం…

సింగరేణి సంస్థ అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల

ఐటీఐ ఉత్తీర్ణులు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ కొర్సు చేసినవారు అర్హులు కాదు. దరఖాస్తులు ఈనెల 9 నుండి 23 వరకు www.apprenticeshipindia.org మరియు www.scclmines.com/apprenticeship పై చేయవచ్చు. సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు ఈనెల 10…

లావణ్య,రాజ్‌తరుణ్‌ కేసులో మరో ట్విస్ట్‌

లావణ్య మరియు రాజ్‌తరుణ్‌ కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. లావణ్య, రాజ్‌తరుణ్‌పై తన బంగారం, పుస్తెల తాడు, తాళిబొట్టును దొంగిలించాడంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యువెలరీ షాపు బిల్స్‌తో పాటు పీఎస్‌కి వచ్చిన లావణ్య, బంగారం దాచిన బీరువా…

గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమం

KTDM: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం ఎన్కౌంటర్‌లో గాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనను ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 5న గాయపడిన వంశీ, సందీప్‌లో సందీప్‌ను అదే రోజు హైదరాబాద్ తరలించారు,…

గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

KTDM: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఇటీవల మానసిక ఇబ్బందులతో గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రమణారెడ్డి మృతదేహం నెల్లిపాక వద్ద కనుగొనబడింది. నాలుగు రోజుల పాటు గోదావరిలో ఉండడంతో మృతదేహం ఉబ్బిపోయినట్లు స్థానికులు…

పాఠశాల విద్యార్థుల పెద్ద మనసు

SRPT: సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం సంభవించడంతో, ఎంఎస్‌ఆర్‌ పాఠశాల విద్యార్థులు సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సేకరించిన నగదును వరద బాధితులకు సహాయం అందించాలనే ఆలోచనతో, ఎంఎస్‌ఆర్‌ కిడ్స్‌ పాఠశాల విద్యార్థులు రూ.1,50,116, దురాజ్‌పల్లి బ్రాంచి విద్యార్థులు…

జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో హెడ్ కుక్ పోస్టులు

TG: జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారులు కొమ్మెర రాధాకృకిష్ణ, జాడి పోచయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.దరఖాస్తుదారులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులై ఉండి,…

te Telugu
error: Content is protected !!