Category: Telangana

“నా మూట నా ఇష్టం” కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో

నిర్మల్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (టీఎస్ 18 టీ 8485) నిర్మల్ నుండి బైంసాకు రాత్రి 7 గంటలకు బయలుదేరింది. బైంసా మండలం దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి లగేజీతో బస్సులో ఎక్కింది. ఆమె పెద్ద మూటను…

నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జనవరి చివరిలోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 2025 జనవరి 15న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశంలో టీపీసీసీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 🔹…

కృష్ణా నదీ జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (1956 సెక్షన్ 3) ప్రకారం నీటి కేటాయింపులు…

రైతు భరోసా, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాల అమలుకు సీఎం రేవంత్‌ కీలక నిర్ణయాలు

జనవరి 26 నుంచి రైతు భరోసా, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో పథకాలను గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని సూచించారు. కీలక దిశానిర్ధేశాలు: సీఎం…

కొత్తగూడెం నగరానికి కార్పొరేషన్ హోదాతో విస్తృతంగా నిధులు: ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం నగరాన్ని రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని, కార్పొరేషన్ ఏర్పాటుతో విస్తృతంగా నిధులు రాబడతాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో రెండో పారిశ్రామిక జిల్లాగా…

ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరైన కేటీఆర్‌: పోలీసుల తీరుపై విమర్శలు

భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ నోటీసుల నేపథ్యంలో నందినగర్‌ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం విచారణకు హాజరైన కేటీఆర్‌, తన న్యాయవాదిని…

చైనా నుంచి హ్యూమన్ మెటానిమోవైరస్ వ్యాప్తి, తెలంగాణలో అప్రమత్తత

చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాలు మరొకసారి భయాందోళనకు గురవుతున్నాయి. గతంలో చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలిగించిన ప్రాణ నష్టం ఇంకా గుర్తుండగానే, ఇప్పుడు కొత్త వైరస్ అనుమానాలు కలిగిస్తుండడం ప్రజలలో ఆందోళనను…

తెలంగాణ హైకోర్టు 1673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1,673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ విభాగంలో 1,277 పోస్టులు, నాన్-టెక్నికల్ విభాగంలో 184 పోస్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్ కింద 212 పోస్టులను భర్తీ చేయనున్నారు.…

2050 అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ తాగునీటి ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

మహానగరంలో 2050 నాటికి పెరిగే జనాభా నీటి అవసరాలను తీర్చేందుకు మౌలిక సదుపాయాల ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు ఆదేశించారు. జలమండలి బోర్డు తొలి సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. సమావేశంలోని కీలక నిర్ణయాలు:…

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు

పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి గారు 2024 సంవత్సరానికి అర్జున అవార్డుకు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా,…

error: Content is protected !!