భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ BTPS లో యూనిట్ -1 వద్ద శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పిడుగుపాటు వల్లనే సంభవించిందని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, విద్యుత్ సౌధా ఎస్ఈ రత్నాకర్లు…
అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30న కనిపించకుండా పోయిన శ్రీను మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. శ్రీనును ముందుగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.పరిస్థితి విషమంగా…