కొత్తగూడెం: వర్క్ షాప్లో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహణ
బుధవారం (18-12-2024) కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్లో క్రిస్టియన్ సోదరులు, వర్క్ షాప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు, డాక్టర్…
నగరపాలక సంస్థ దిశగా కొత్తగూడెం
రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లకు తోడుగా కొత్తగూడెం పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్తగూడెం, పాల్వంచ పురపాలక సంస్థలతో…
కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గం సుగమం: సంక్రాంతి నుంచి ప్రక్రియ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఎట్టకేలకు ఊరట లభించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేస్తూ సంక్రాంతి పండుగ నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రారంభమవుతుందని వెల్లడించారు. మంత్రి…
తెలంగాణ గ్రూప్ 2 ప్రశ్నలపై అభ్యర్థుల ఆందోళన
తెలంగాణ గ్రూప్ 2 రెండో రోజు పరీక్షలో రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు లేకపోవడం అభ్యర్థుల్లో ఆందోళనకు దారితీసింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన నేతల పేర్లతో ప్రశ్నలు రావడం, సంబంధం లేని అంశాలను ప్రశ్నపత్రంలో చేర్చడంపై అభ్యర్థులు విమర్శలు చేశారు. “తెలంగాణ…
చంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ను ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కేసులో అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు, ఇవాళ (శనివారం) ఉదయం 6:45 గంటలకు మధ్యంతర బెయిల్పై విడుదల చేశారు.…
రీజినల్ రింగు రోడ్డు పై సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణ మణిహారం రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి (159 కి.మీ.) తక్షణ ఆమోదం కోరుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల…
AMC కాలనీలో దళితుల డబుల్ బెడ్ రూమ్ సమస్యపై సమావేశం
AMC కాలనీలో దళిత ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లాడి జయరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లోపాలపై చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్యాయం:జయరాజు మాట్లాడుతూ, రోజువారీ కూలీపై ఆధారపడి…
తోటి సైనికుల ప్రాణాలు కాపాడిన హవల్దార్ సుబ్బయ్య వీర మరణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, కంభం మండలం రావిపాడకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) దేశం కోసం తన ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్ఓసీ (లైన్ ఆఫ్ కంట్రోల్) వద్ద 30 మంది జవాన్లతో కలిసి పెట్రోలింగ్…
తెలంగాణ తల్లి రూపంపై వివాదాస్పద వ్యాఖ్యలపై కెటిఆర్ కౌంటర్
తెలంగాణలో ఇటీవల ఓ జీవో ద్వారా వివాదం చెలరేగిన నేపథ్యంలో రాజకీయ నేతలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. గద్దం ప్రసాద్ మాట్లాడుతూ, “బర్త్ సర్టిఫికెట్లు పిల్లలకు ఇస్తారు, తల్లులకు కాదు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నాలు చరిత్రను…
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగౌరవ పరిస్తే కఠిన చర్యలు : ప్రభుత్వం
హైదరాబాద్: ప్రతి ఏడాది డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత గౌరవంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక…