Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the page-views-count domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/pressmeet/public_html/wp-includes/functions.php on line 6121
Press Meet - Page 26 of 46 -

రామవరం కమ్యూనిటీ హాల్ రేనోవేషన్ పనులును పర్యవేక్షించిన INTUC కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్

కార్మిక ప్రాంతమైన రామవరం నందు కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న ఆధునికరణ పనులను పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్,మరియు ఐఎన్టియుసి నాయకులు పాల్గొని, ఏదైతే కమ్యూనిటీ హాల్ నందు ఆధునీకరణ పనులను శుభకార్యాలకు అవసరాల నిమిత్తం నిర్మాణం…

ద‌స‌రా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిర‌మ్మ క‌మిటీలు : సీఎం రేవంత్

ద‌స‌రా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో క‌మిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాల‌ని సూచించారు. అర్హులు అందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌న్నారు. 🔺ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో…

కొత్తగూడెం ఏరియాలో జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొన్న ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ త్యాగరాజు ,వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

బుధవారం రోజున కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు ఫిట్ కార్యదర్శి ఎం.డి సత్తార్ పాష ఆధ్వర్యంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిధిగా జనరల్ సెక్రెటరీ త్యాగరాజు పాల్గొన్నారు, త్యాగరాజు…

ఏడువారాల నగల గురించి అనువంశిక ఆయుర్వేద వైద్యులు కాళహస్తి వేంకటేశ్వరరావు సంపూర్ణ వివరణ

ఆదివారమునకు సూర్యుడు అధిపతి. అతని లోహము బంగారము , రత్నము మాణిక్యం. మాణిక్యమును శిరోభూషణములలో తప్పక పొదుగుదురు. తిరుపతి వేంకటేశ్వరునకు బొడ్డునందు మాణిక్యం ఉండును. ఈనాడు రవ్వలు పొదగని శుద్ద స్వర్ణాభరణములు లేదా నిజమైన మాణిక్యములు దొరుకుట దుర్లభము కనుక లేత…

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పటిష్టం చేయడం ఆర్థిక…

రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోంది : కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని ఆ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సీనియర్‌ నేత అజయ్ మాకెన్ దిల్లీలోని తుగ్లక్‌ రోడ్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదు చేశారు. ఈ…

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1948)

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946-1951 మధ్య హైదరాబాదు సంస్థానంలోని జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు చేసిన శక్తివంతమైన పోరాటం. ఈ పోరాటం ముఖ్యంగా నిజాం రాజవంశం కాలంలో వ్యవసాయదారులపై అమానుషంగా కొనసాగిన జమీందారీ వ్యవస్థ, మయానాకు (అన్నదాతల నుంచి…

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష, అధికారులకు సూచనలు

గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్విఘ్నంగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జన ప్రదేశాలను వారు పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని…

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. సుప్రీం, తదుపరి ఉత్తర్వులు వచ్చినంత వరకు బుల్డోజర్ చర్యలను నిలిపేయాలని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు రైల్వే లైన్ల విస్తరణ, జలవనరుల…

ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా జరపాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

te Telugu
error: Content is protected !!