SI శ్రీనివాస్ ది ఆత్మహత్య కాదు కుల హత్య! కారణమైన సిఐ, కానిస్టేబుల్లను అరెస్ట్ చేసి,విధుల నుండి తొలగించాలి : తెలంగాణ మాల మహానాడు అద్యక్షులు పిల్లి సుధాకర్
SI శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన సిఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుల్లను తక్షణమే అరెస్ట్ చేయాలని,వారిని విధుల నుండి తొలగించాలి,ప్రభుత్వం మరణించిన యస్సై భార్యకు గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలి,ప్రభుత్వం 5 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.పోలీస్ శాఖలో కుల అస్పృష్యతను…
SI మరణానికి కారణమైన CI జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య
అంతులేని వివక్షకు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఏడు పోలీసు స్టేషన్లలో ఎస్సైగా పనిచేసిన ఒక ఆఫీసర్ కు, ఇద్దరు పిల్లల తండ్రికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే డిపార్టుమెంటులో కనిపించని వివక్ష ఎంతో ఉంది. దాన్ని ఉన్నతాధికారులు…
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. ఫలితాలతో పాటు, తుది…
ముహర్రంకు తెలంగాణలో రెండు రోజుల సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఇస్లామిక్ క్యాలెండర్లో ముహర్రం ఒక ముఖ్యమైన నెల, ఇది ఇస్లామిక్ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది మరియు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ యొక్క అమరవీరుని గౌరవిస్తుంది. షియా ముస్లింలు కర్బలా విషాదాన్ని స్మరించుకుంటూ ముహర్రంను సంతాప దినంగా పాటిస్తారు. ఈ నెల ముస్లిం…
అశ్వారావుపేట ఎస్సై శ్రీను మృతికి కారకులపై హత్యాయత్నం కేసు పెట్టాలి దళిత సంఘాల డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38), మృతి చెందారు. గత నెల 30న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్సై శ్రీరాముల శ్రీను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. సహోద్యోగులు తన విధుల…
రేషన్ కార్డులో మార్పులకు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం
తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.రేషన్ కార్డు లో పేరు లేని వారు, కొత్తగా పిల్లల పేరు ,కొత్తగా పెళ్ళైన వారు తమ పేరులు నమోదు చేయుటకు మీసేవ లో ఆన్లైన్లో అప్లికేషన్స్ చేయడం జరుగుతుంది ,అదేవిధంగా రేషన్ కార్డులో…
సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్…
తెలంగాణ టెట్ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు, జూన్లో మరియు డిసెంబర్
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష, సాధారణంగా TET పరీక్ష అని పిలుస్తారు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించాలనుకునే వ్యక్తులకు అవసరమైన పరీక్ష. ఇటీవల, ఈ ప్రాంతంలోని ఔత్సాహిక ఉపాధ్యాయుల కోసం వరం – తెలంగాణలో టెట్ పరీక్ష…
సూర్యాపేట జిల్లా గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళ ప్రిన్సిపాల్
గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళ ప్రిన్సిపాల్ను విద్యార్థినులు అడ్డంగా పట్టుకున్నారు. హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి బీర్లు తాగుతూ ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందని విద్యార్థినులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ…
పెట్రోల్ బంకులలో తప్పనిసరిగా రసీదు పొందండి – పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ DT రఘునందన్
పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మచ్చన రఘునందన్ పెట్రోల్ బంకుల నుండి వినియోగదారులు రశీదులను పొందడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని స్టేషన్లలో ఇంధనంలో నీరు కలుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మరియు లావాదేవీలలో…