Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the page-views-count domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/pressmeet/public_html/wp-includes/functions.php on line 6121
Press Meet - Page 41 of 46 -

త్రిపురలో విద్యార్థులకు హెచ్‌ఐవి ఎయిడ్స్ బయందోళన కలిగిస్తుంది : అనురాధ రావు

త్రిపుర రాష్ట్రంలో హెచ్‌ఐవీ వైరస్‌ (HIV infection) విజృంభించి, భయాందోళనకు గురి చేస్తుంది.ఈ వ్యాధి కారణంగా అక్కడ 48 మంది విద్యార్థులు మృతి చెందారు . సుమారు 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌…

తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించే వీఆర్వో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సింగరేణిలో “సిబిఎస్‌ఇ” కి శ్రీకారం

సింగరేణిలో సిబిఎస్‌ఇ అమలుకు చొరవ గత కొన్నేళ్లుగా సింగరేణిలోని విద్యాసంస్థల్లో సిబిఎస్‌ఇ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) పాఠ్యాంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మూడు నెలల క్రితం సింగరేణి విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లోని ఉద్యోగుల కుటుంబాల…

ఎస్ఐ ఆత్మహత్యకు కారకులైన వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి : జెఏసి చైర్మన్ డ్యాగల సారయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సిఐ జితేందర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, హత్య నేరము కింద కేసు నమోదు చేసి కఠినంగా…

తెలంగాణ కార్పొరేషన్లలో చైర్మన్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు 35 మంది చైర్మన్ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జీవో మార్చి 15న విడుదలైంది. అయితే పార్లమెంటు ఎన్నికల కారణంగా దాన్ని నిలిపివేసి ఈరోజు మళ్లీ విడుదల చేశారు. మరో రెండు…

పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు : తెలంగాణ డీజీపీ

పిల్లలపై అనుచితమైన వ్యాఖ్యలను సంబందించిన విషయాన్నీ హీరో సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన సోషల్ మీడియా ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నామోదు చేసింది,కఠిన చర్యలు ఉంటాయన్నతెలంగాణ డీజీపీ. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం…

కేవ్ పబ్‌ లో పట్టుబడినవాళ్లలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే

మణికొండలోని కేవ్ పబ్‌పై టీజీ ఎన్‌ఏబీ పోలీసులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసి 55 మందిని అరెస్టు చేశారు. మాదాపూర్ డీసీపీ వినిత్ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కేవ్‌ బార్‌లో పట్టుబడిన వారికి వైద్య పరీక్షల్లో డీజే…

SI శ్రీనివాస్ ది ఆత్మహత్య కాదు కుల హత్య! కారణమైన సిఐ, కానిస్టేబుల్లను అరెస్ట్ చేసి,విధుల నుండి తొలగించాలి : తెలంగాణ మాల మహానాడు అద్యక్షులు పిల్లి సుధాకర్

SI శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన సిఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుల్లను తక్షణమే అరెస్ట్ చేయాలని,వారిని విధుల నుండి తొలగించాలి,ప్రభుత్వం మరణించిన యస్సై భార్యకు గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలి,ప్రభుత్వం 5 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.పోలీస్ శాఖలో కుల అస్పృష్యతను…

SI మరణానికి కారణమైన CI జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య

అంతులేని వివక్షకు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఏడు పోలీసు స్టేషన్లలో ఎస్సైగా పనిచేసిన ఒక ఆఫీసర్ కు, ఇద్దరు పిల్లల తండ్రికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే డిపార్టుమెంటులో కనిపించని వివక్ష ఎంతో ఉంది. దాన్ని ఉన్నతాధికారులు…

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఫలితాలతో పాటు, తుది…

te Telugu
error: Content is protected !!