📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, September 10, 2026
Visitors: 1,749,045  |  365 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం
Telangana ⚡ AMP

పాఠశాలల ప్రారంభం: విద్యార్థులతో ‘యాంటీ డ్రగ్స్’ ప్రతిజ్ఞ

May 12, 2026 May 12, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలిపారు. గవర్నర్ సూచన మేరకు హైదరాబాద్‌లో భారీ సభ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, అదే రోజు విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులతో కూడిన స్కూల్ కిట్లను అందజేయనున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాల సమయంలోనే విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి ‘యాంటీ డ్రగ్ అఫిడవిట్’ తీసుకోవడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!