తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి లోకల్, నాన్ లోకల్ నియామకంపై కమిటీ ఏర్పాటు
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు స్థానికత నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్గా ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి, కన్వీనర్గా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, సభ్యులుగా ఇంటర్బోర్డు…