Saturday, March 14, 2026
f t y in
Breaking

Articles by admin

Advertisement
ర్యాగింగ్ చేసే వారిని వదిలిపెట్టేది లేదు : డీజీపీ జితేందర్‌
Telangana

ర్యాగింగ్ చేసే వారిని వదిలిపెట్టేది లేదు : డీజీపీ జితేందర్‌

ర్యాగింగ్ చేసే వారిని వదిలిపెట్టేది లేదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ర్యాగింగ్ పెద్ద సమస్యగా మారిందని, ర్యాగింగ్ చేసినా, డ్రగ్స్ సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో తేడాలు కనిపిస్తే వెంటనే వారితో మాట్లాడాలని సూచించారు. శనివారం మాసబ్‌ ట్యాంక్‌ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో డ్రగ్స్‌ నిరోధం, ముఠాల నిరోధంపై నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ జితేందర్‌, హైదరాబాద్‌ సీపీ ప్రభాకర్‌, సందీప్‌ శాండిల్య తదితరులు పాల్గొన్నారు. […]

Loading

August 17, 2024 • admin
Advertisement
error: Content is protected !!