Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the page-views-count domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/pressmeet/public_html/wp-includes/functions.php on line 6121
Press Meet - Page 14 of 46 -

కొత్తగూడెం నగరానికి కార్పొరేషన్ హోదాతో విస్తృతంగా నిధులు: ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం నగరాన్ని రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని, కార్పొరేషన్ ఏర్పాటుతో విస్తృతంగా నిధులు రాబడతాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో రెండో పారిశ్రామిక జిల్లాగా…

ఢిల్లీలో ‘BHARATPOL’ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా

భారత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ రోజు ఢిల్లీలో ‘BHARATPOL’ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ భారతదేశంలో నేరాల విషయంలో ఇంటర్‌పోల్ ద్వారా అంతర్జాతీయ సహాయం పొందేందుకు దేశంలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల (LEA) ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు రూపొందించబడింది.…

ఆరోగ్యశ్రీ పథకంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

పేదవాడి ఆరోగ్యానికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రికగా పేరుగాంచిన ఈ పథకం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న…

ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరైన కేటీఆర్‌: పోలీసుల తీరుపై విమర్శలు

భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ నోటీసుల నేపథ్యంలో నందినగర్‌ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం విచారణకు హాజరైన కేటీఆర్‌, తన న్యాయవాదిని…

చైనా నుంచి హ్యూమన్ మెటానిమోవైరస్ వ్యాప్తి, తెలంగాణలో అప్రమత్తత

చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాలు మరొకసారి భయాందోళనకు గురవుతున్నాయి. గతంలో చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలిగించిన ప్రాణ నష్టం ఇంకా గుర్తుండగానే, ఇప్పుడు కొత్త వైరస్ అనుమానాలు కలిగిస్తుండడం ప్రజలలో ఆందోళనను…

తెలంగాణ హైకోర్టు 1673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1,673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ విభాగంలో 1,277 పోస్టులు, నాన్-టెక్నికల్ విభాగంలో 184 పోస్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్ కింద 212 పోస్టులను భర్తీ చేయనున్నారు.…

2050 అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ తాగునీటి ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

మహానగరంలో 2050 నాటికి పెరిగే జనాభా నీటి అవసరాలను తీర్చేందుకు మౌలిక సదుపాయాల ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు ఆదేశించారు. జలమండలి బోర్డు తొలి సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. సమావేశంలోని కీలక నిర్ణయాలు:…

180 KM వేగంతో వందే భారత్‌ స్లీపర్‌ రైలు

దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను (Vande Bharat Sleeper Train) ఆవిష్కరించడానికి రైల్వే శాఖ ఉత్సాహంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ రైలు వేగాన్ని క్రమంగా పెంచే పలు పరీక్షలు నిర్వహించి, తాజాగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని…

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు

పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి గారు 2024 సంవత్సరానికి అర్జున అవార్డుకు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా,…

తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి లోకల్, నాన్‌ లోకల్‌ నియామకంపై కమిటీ ఏర్పాటు

ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు స్థానికత నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి, కన్వీనర్‌గా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, సభ్యులుగా ఇంటర్‌బోర్డు…

te Telugu
error: Content is protected !!