తెలంగాణ విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం :కోటా శివశంకర్
విద్యా కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం సమర్పణ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ చైర్మన్ ఆకునూరి మురళి గారికి వినతి పత్రం అందించారు. విద్యార్థుల సమస్యలు:…
విజయవంతమైన మాలల సింహగర్జన సభ
కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మాలల సింహగర్జన సభ విజయవంతం కావడంతో పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 1, 2024న నిర్వహించిన ఈ సభ మాలల…
కార్మికుల సంక్షేమం కోసం నిరంతర పోరాటం :ఐ.ఎన్.టి.యు.సి
కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్* కొత్తగూడెం ఏరియా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఐ.ఎన్.టియు.సి యూనియన్ కృషి చేస్తుంది అని తెలియజేస్తూ కార్మికుల అనుమతి మేరకే ఐఎన్టీయూసీ యూనియన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టామని , కల్లబొల్లి మాటలు చెప్పి…
శాంతి భద్రతలపై వరంగల్ పోలీస్ కమిషనర్ సూచనలు
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడం పోలీస్…
నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం
ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత మరియు ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నేతల హాజరు:తెలంగాణ నుంచి సీఎల్పీ…
సింగరేణిలో 64 జూనియర్ సర్వే ఆఫీసర్ ఇంటర్నల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన ఉద్యోగుల కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తూ, 64 జూనియర్ సర్వే ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఇంటర్నల్ అభ్యర్థులు (కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు) ఈ…
రిజర్వేషన్ ప్రయోజనం కోసం మాత్రమే మీరు హిందువు అని చెబితే మీకు అనుమతి లేదు: సుప్రీం కోర్ట్
దిల్లీ: రిజర్వేషన్ల కోసం తప్పుడు ప్రకటనలు చేయడం రాజ్యాంగానికి మరియు రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన ఒక మహిళ ఎస్సీ ధ్రువీకరణ పత్రం కోసం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ, సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు…
కార్మిక సమస్యలపై యాక్టింగ్ జనరల్ మేనేజర్ ను కలిసిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్
కార్మిక సమస్యలపై యాక్టింగ్ జీఎం బి. రవీందర్ ను కలసిన ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్.కేజీఎం ఏరియా కార్మికులు ఎదురుకుంటున్న ఈ క్రింది సమస్యలను వైస్ ప్రెసిడెంట్ రజాక్ యాక్టింగ్ జీఎం బి. రవీందర్…
తెలంగాణలో బీజేపీ శక్తివంతమైన పార్టీ – శాసనసభ్యులు, ఎంపీలతో ప్రధాన మంత్రి కీలక సమావేశం
తెలంగాణలో బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలు పాల్గొన్న ప్రత్యేక సమావేశం విజయవంతంగా జరిగింది. సమావేశంలో నాయకులు రాష్ట్రంలో పార్టీ వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలపై విసిగిపోయి బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల ప్రజలు బాధలను ఎదుర్కొంటున్నారని,…
జగిత్యాల: కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు
జగిత్యాల పట్టణంలోని మోతె స్మశానవాటికలో రాజవ్వ అనే వృద్ధురాలు గత ఎనిమిది రోజులుగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం కలకలం రేపింది. తన పెన్షన్ డబ్బుల కోసం కొడుకు దారుణంగా ప్రవర్తించి చితకబాదినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె కాలు విరిగి అచేతన…