తేజస్విని ఆత్మహత్య కేసులో ట్విస్ట్
తేజస్విని ఆత్మహత్య కేసులో ట్విస్ట్ ఈ కేసులో నిందితుడు శ్రీహరి కూడా ఆత్మహత్య. హైదరాబాద్ శివారులోని బహుదూర్పల్లిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య. తేజస్విని సూసైడ్ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీహరి. సూరారం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ పరారై…
కారేపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
కారేపల్లి మండలంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.వసతి గృహంలో సౌకర్యాలు,ఆహారంపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ అధికారుల బృందం…
వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో చండ్రుగొండ రేంజ్,పోకలగూడెం, బీట్ బెండలపాడు అటవీ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో…
పారా ఒలింపిక్స్ లో భారతీయ విజయ గాథ
పారా ఒలింపిక్స్ చరిత్ర పారా ఒలింపిక్స్ అనేది దివ్యాంగ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే అంతర్జాతీయ క్రీడా పోటీలు. 1960 లో మొదటిసారి ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో నిర్వహించబడింది. ఈ పోటీలు ప్రతి నాలుగేళ్లకోసారి జరిగి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ…
వర్గీకరణ తీర్పు మాదిగల విజయం కాదు, మనువాదుల విజయం మాలమహానాడు రాష్ట్ర అద్యక్షులు పిల్లి సుధాకర్
ఢిల్లీ తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు మాలమహానాడు అర్ధనగ్న ప్రదర్శన మాదిగలను పావుగా వాడుతున్న బిజేపి SC వర్గీకరణపై సూప్రీం తీర్పుఅంబేద్కర్ వాదులపై దాడి బీజేపీ విభజించు పాలించు సూత్రాలకు అనుగుణంగా తీర్పు,ఒక్క దెబ్బకు రెండు అన్నట్లు మాల మాదిగలపై…
మురికి కూపాలుగా మారుతున్న సింగరేణి వీధులు పట్టించుకోని అధికారులు
ఒకప్పుడు పరిశుభ్రతతో పాటు పరిసరాల నిర్వహణకు పేరుగాంచిన సింగరేణి కాలనీలు ప్రస్తుతం వీధుల్లో ఉన్న క్లీనింగ్ వర్కర్లు లేకుండా చెత్త కుప్పలు పడిపోతున్నాయి. ఈ కాలనీల దయనీయ స్థితి ఆందోళన కలిగించే విషయమే కాకుండా వ్యాధులు మరియు ఆరోగ్య ప్రమాదాలకు మూలాధారం…
కండక్టర్ను అకారణంగా విధుల నుంచి తప్పించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు : ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్
ఈ నెల 1వ తేదిన ఒక మహిళ, తన తల్లి, ఏడాది కుమారుడితో కలిసి హన్మకొండ నుంచి హైదరాబాద్కు జనగామ డిపోనకు చెందిన బస్సు ఎక్కారు. వీరంతా మొదటి వరసలో ఉన్న మహిళా రిజర్వ్డ్ సీట్లలో కూర్చున్నారు. ఆ సమయంలో ఆ…
ఎంబీబీఎస్ అడ్మిషన్ల జీవోతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం : హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది. ఏ అంశంపైనా స్పష్టత లేదు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచన లేదు. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు వైద్యవిద్యా శాఖ ఇచ్చిన జీవోతో తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే ప్రమాదముంది. నీళ్లు, నియామకాలు, నిధుల…
హైదరాబాద్లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ 6 నెలల్లో ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు,శిక్షణ
ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది.అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని…
ఆగస్టు 5న తెలంగాణలో ఛలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి-మాలమహానాడు రాష్ట్ర అద్యక్షులు పిల్లి సుధాకర్
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సమావేశంలో అన్ని మాల సంఘాలు ఆమోదించారు.SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బ్యానర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయుటకు నిర్ణయించడమైంది.ఈ సమావేశం లో సుప్రీంకోర్టు తీర్పు పై నిప్పులు చెరిగిన వక్తలు వర్గీకరణ…