📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,537,577  |  211 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Telangana ⚡ AMP

పిల్లల భద్రతకు ‘సురక్షా కవచ్‌’: జూన్‌ నుంచి సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం

May 20, 2025 May 20, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

సైబరాబాద్‌ పోలీసులు పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ‘సురక్షా కవచ్‌’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జూన్‌ నుంచి అమల్లోకి వచ్చే ఈ కార్యక్రమం ద్వారా సైబర్, రోడ్డు భద్రతతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, టీజీ న్యాబ్‌, విద్యాశాఖ సహకారంతో ఈ కార్యాచరణను చేపడుతున్నారు.

కార్యక్రమంలో బోధించేది ఏమిటంటే:

  • గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తేడా గురించి స్పష్టత
  • మత్తు పదార్థాల ప్రమాదాలుపై విద్య
  • ఆన్‌లైన్‌ వినియోగంలో జాగ్రత్తలు, సైబర్‌ ముప్పులపై అవగాహన
  • మానసిక ఆరోగ్యం, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా చెప్పే వాతావరణం సృష్టించడం
  • పాఠశాల ఆవరణలో ప్రమాదకర వస్తువులు గుర్తించడం, అధికారులను అప్రమత్తం చేయడం
  • రహదారి భద్రతపై ప్రాథమిక అవగాహన, ట్రాఫిక్‌ నిబంధనలు
  • భద్రంగా ప్రయాణించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రచారం విద్యార్థుల్లో భద్రతా చైతన్యం పెంపొందించే దిశగా ముందడుగు కావనిస్తున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!