Category: Telangana

తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించే వీఆర్వో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సింగరేణిలో “సిబిఎస్‌ఇ” కి శ్రీకారం

సింగరేణిలో సిబిఎస్‌ఇ అమలుకు చొరవ గత కొన్నేళ్లుగా సింగరేణిలోని విద్యాసంస్థల్లో సిబిఎస్‌ఇ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) పాఠ్యాంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మూడు నెలల క్రితం సింగరేణి విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లోని ఉద్యోగుల కుటుంబాల…

ఎస్ఐ ఆత్మహత్యకు కారకులైన వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి : జెఏసి చైర్మన్ డ్యాగల సారయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సిఐ జితేందర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, హత్య నేరము కింద కేసు నమోదు చేసి కఠినంగా…

తెలంగాణ కార్పొరేషన్లలో చైర్మన్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు 35 మంది చైర్మన్ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జీవో మార్చి 15న విడుదలైంది. అయితే పార్లమెంటు ఎన్నికల కారణంగా దాన్ని నిలిపివేసి ఈరోజు మళ్లీ విడుదల చేశారు. మరో రెండు…

SI శ్రీనివాస్ ది ఆత్మహత్య కాదు కుల హత్య! కారణమైన సిఐ, కానిస్టేబుల్లను అరెస్ట్ చేసి,విధుల నుండి తొలగించాలి : తెలంగాణ మాల మహానాడు అద్యక్షులు పిల్లి సుధాకర్

SI శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన సిఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుల్లను తక్షణమే అరెస్ట్ చేయాలని,వారిని విధుల నుండి తొలగించాలి,ప్రభుత్వం మరణించిన యస్సై భార్యకు గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలి,ప్రభుత్వం 5 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.పోలీస్ శాఖలో కుల అస్పృష్యతను…

SI మరణానికి కారణమైన CI జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య

అంతులేని వివక్షకు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఏడు పోలీసు స్టేషన్లలో ఎస్సైగా పనిచేసిన ఒక ఆఫీసర్ కు, ఇద్దరు పిల్లల తండ్రికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే డిపార్టుమెంటులో కనిపించని వివక్ష ఎంతో ఉంది. దాన్ని ఉన్నతాధికారులు…

ముహర్రంకు తెలంగాణలో రెండు రోజుల సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

ఇస్లామిక్ క్యాలెండర్‌లో ముహర్రం ఒక ముఖ్యమైన నెల, ఇది ఇస్లామిక్ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది మరియు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ యొక్క అమరవీరుని గౌరవిస్తుంది. షియా ముస్లింలు కర్బలా విషాదాన్ని స్మరించుకుంటూ ముహర్రంను సంతాప దినంగా పాటిస్తారు. ఈ నెల ముస్లిం…

అశ్వారావుపేట ఎస్సై శ్రీను మృతికి కారకులపై హత్యాయత్నం కేసు పెట్టాలి దళిత సంఘాల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (38), మృతి చెందారు. గత నెల 30న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్సై శ్రీరాముల శ్రీను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. సహోద్యోగులు తన విధుల…

రేషన్ కార్డులో మార్పులకు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం

తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.రేషన్ కార్డు లో పేరు లేని వారు, కొత్తగా పిల్లల పేరు ,కొత్తగా పెళ్ళైన వారు తమ పేరులు నమోదు చేయుటకు మీసేవ లో ఆన్లైన్లో అప్లికేషన్స్ చేయడం జరుగుతుంది ,అదేవిధంగా రేషన్ కార్డులో…

సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్…

error: Content is protected !!