చేపల కోసం వెళ్లి ఊబిలో చిక్కుకున్న వృద్ధుడిని రక్షించిన యువకులు
ఏలూరు జ్యూట్ మిల్లు సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కింద చేపలు, నత్తలు పట్టేందుకు వెళ్లిన బాజీరావు అనే వృద్ధుడు ఊబిలో చిక్కుకుని ప్రాణభయంతో కేకలు వేశాడు. అతని అరుపులు విన్న స్థానిక యువకులు స్పందించి, తాడుతో సహాయం చేసి వెంటనే…