భారత్లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు, ఢిల్లీలో ఇద్దరికి లక్షణాలు
భారత్లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు. ఢిల్లీలో ఇద్దరికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు కేసులు వైద్య...
September 9, 2024
బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్య యత్నం
TG: బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆకాష్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అతని భార్య పలు మార్లు ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ కోసం...
September 9, 2024
ఇండోనేషియాలో తప్పిన విమాన ప్రమాదం , ప్రయాణికులు సురక్షితం
ఇండోనేషియాలో పపువాలో సోమవారం విమాన ప్రమాదం తప్పింది. ట్రిగానా ఎయిర్కు చెందిన ATR 42-500 విమానం జయపురాకు టేకాఫ్ అవుతుండగా రన్వే నుంచి స్కిడ్ అయి సమీపంలోని...
September 9, 2024
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరికపూడి గాంధీ
TG: తెలంగాణ శాసనసభలో మూడు కీలక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్గా...
September 9, 2024
వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, పరిహారం : మంత్రి పొంగులేటి
TG: వరదల వల్ల ఇల్లు కూలిన లేదా దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5...
September 9, 2024
బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్షీట్ దాఖలు
బెంగళూరు రామేశ్వరం పేలుడు కేసులో NIA చార్జ్షీట్ దాఖలు చేసింది. ఐసిస్ ఆల్ హింద్ గ్రూప్కు చెందిన ముసవిర్, మతీన్, మునీర్, షరీఫ్లపై అభియోగాలు మోపింది. నిందితులు...
September 9, 2024
హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ రేపు వాదనలు
TG: హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. హుస్సేన్సాగర్ పరిరక్షణ...
September 9, 2024
చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం ఇవ్వండి : సీఎం రేవంత్కు కిషన్రెడ్డి లేఖ
TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరియు చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు....
September 9, 2024
ఇండియన్ హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన “చేనేత అభయహస్తం” లోగోను ఆవిష్కరించారు. నేతన్నకు చేయూత పథకం కింద...
September 9, 2024
కోల్కతా హత్యాచార ఘటనపై తదుపరి విచారణను వారంపాటు వాయిదా
కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతోంది. సీబీఐ తమ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించగా, ఫోరెన్సిక్ నమూనాలు ఎయిమ్స్కు పంపుతామని తెలిపారు. సీబీఐకు వారంలో స్టేటస్ రిపోర్ట్...
September 9, 2024