March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Telangana • Nov 5, 2025

పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిగిలో 220 కెవి సబ్‌స్టేషన్ ప్రారంభించి, కొత్తగా తొమ్మిది సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ…

Loading

📅 November 5, 2025🏷 Telangana
Andhra • Nov 5, 2025

నకిలీ పోలీసుగా పూజారిని బెదిరించిన కొడాలి నాని అనుచరుడు అరెస్టు

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు ఘంటా శ్రీనివాసరావు నకిలీ పోలీసు అవతారం ఎత్తి పూజారిని బెదిరించిన ఘటన సంచలనం సృష్టించింది. వైకాపా ప్రచార విభాగం అధ్యక్షుడైన ఆయన, పోలీసు యూనిఫామ్‌ ధరించి…

Loading

📅 November 5, 2025🏷 Andhra
Telangana • Nov 5, 2025

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదం – తప్పిన ప్రాణాపాయం

నాగర్‌కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. అమ్రాబాద్‌ మండలంలోని అక్కమహాదేవి గుహల సమీపంలో వర్షాల కారణంగా బురదమయమైన రోడ్డులో…

Loading

📅 November 5, 2025🏷 Telangana
Andhra • Nov 5, 2025

ఏపీలో 120 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. అవినీతి, లంచాల ఆరోపణల నేపథ్యంలో అధికారులు పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్‌…

Loading

📅 November 5, 2025🏷 Andhra
Telangana • Nov 5, 2025

తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల నిధుల వినియోగంలో లోపాలు : కేంద్రం

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0’ నివేదికలో తెలంగాణలోని పలు అంగన్వాడీ కేంద్రాల పనితీరు దయనీయంగా ఉందని వెల్లడైంది. జనగాం, నిర్మల్, భూపాలపల్లి, యాదాద్రి, గద్వాల జిల్లాల్లో కేంద్రాలు సమయానికి…

Loading

📅 November 5, 2025🏷 Telangana
Andhra • Nov 5, 2025

ఏపీలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తుది దశలో – త్వరలో సీఎంకు నివేదిక

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తుది దశకు చేరుకుంది. బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పులపై సమగ్రంగా చర్చించారు. మదనపల్లి, మార్కాపురం…

Loading

📅 November 5, 2025🏷 Andhra
National • Nov 4, 2025

ఛత్తీస్‌గఢ్‌లో రైళ్లు ఢీ: ఆరుగురు మృతి

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ఘోర రైల్వే ప్రమాదం జరిగింది. జైరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కోర్బా ప్యాసింజర్ ట్రైన్‌తో ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు,…

Loading

📅 November 4, 2025🏷 National
Career • Nov 3, 2025

JEE మెయిన్‌లో కాలిక్యులేటర్ నిషేధం : NTA

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా జేఈఇ-2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వచ్చిన తప్పిదానికి సవరణ ఇచ్చింది. మునుపటి బులెటిన్లో CBTలో కంప్యూటర్ స్క్రీన్‌లో కాలిక్యులేటర్ ఉపయోగించగలమని పేర్కొన్నప్పటికీ, నిజానికి పరీక్షలో కాలిక్యులేటర్ అనుమతించబడదు అని NTA…

Loading

📅 November 3, 2025🏷 Career
National • Nov 3, 2025

భారత మహిళల క్రికెట్‌ జట్టు విజేతలకు భారీ నజరానా

దిల్లీ: మహిళల క్రికెట్‌లో వరల్డ్ కప్ విజేతలైన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టు ప్రతిభకు గుర్తుగా మొత్తం రూ.51 కోట్లు బీసీసీఐ అంకితం చేసింది అని కార్యదర్శి దేవజిత్ సైకియా…

Loading

📅 November 3, 2025🏷 National
Adilabad • Nov 3, 2025

అరుణాచలం భక్తుల కోసం టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TG : కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు టీజీఆర్టీసీ శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌ దిల్‌షుక్‌నగర్‌ నుంచి నేరుగా అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు…

Loading

📅 November 3, 2025🏷 Adilabad
error: Content is protected !!