Month: July 2025

ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశీ మీడియా తప్పుడు ప్రచారం — దోవల్ ఘాటు స్పందన

ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంలో పాకిస్థాన్‌ దాడుల వల్ల భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఖండించారు. దేశ రక్షణపై అనవసరంగా అపోహలు కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని…

లూజ్‌ ఫాస్టాగ్‌లపై ఎన్‌హెచ్‌ఏఐ కఠిన చర్యలు – టోల్ గేట్ల వద్ద కొత్త మార్గదర్శకాలు

టోల్ గేట్ల వద్ద ప్రయాణాన్ని మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఇప్పటికే అమలులో ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే కాకుండా, దానిలో కొంతమంది వాహనదారుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు జాతీయ…

రైల్వే సేవలన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో: రైల్‌వన్ యాప్‌తో సులభమైన ప్రయాణం

భారతీయ రైల్వే సేవలను ఒకే యాప్‌లో సమగ్రంగా అందించే ఉద్దేశంతో ఇటీవల ప్రారంభించిన ‘రైల్‌వన్’ (RailOne) యాప్, ప్రయాణికులకు వినియోగదోహదంగా మారనుంది. ఈ సూపర్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్‌, రైల్వే సమాచారం, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ తదితర వివరాలన్నింటినీ…

error: Content is protected !!