తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బలహీన వర్గాల రిజర్వేషన్లు: ఎస్సీ వర్గీకరణ: ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: మహిళా సాధికారత: ఇతర నిర్ణయాలు:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బలహీన వర్గాల రిజర్వేషన్లు: ఎస్సీ వర్గీకరణ: ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: మహిళా సాధికారత: ఇతర నిర్ణయాలు:
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరును విశ్లేషించేందుకు రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటుతో పాటు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్లోనే నివసిస్తున్న ఆమె, తన స్నేహితులు, మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు.…
తేదీ 01-03-2025 శనివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ యందు సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ IRS ను రామగుండం శాసన సభ్యులు శ్రీ రాజ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తో కలిసి సింగరేణి లో ఉన్న అనేక…
తెలంగాణలోని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ విభాగంలో కీలక మార్పులు ప్రతిపాదించబడ్డాయి. అధికారులు కొత్తగా రెండు పోలీస్ సబ్ డివిజన్లు మరియు ఆరు కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా, ఈ రెండు…
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా అన్ని బోర్డుల పాఠశాలల్లోనూ 2025-26లో తొమ్మిదో తరగతి, 2026-27లో పదో తరగతి విద్యార్థులకు తెలుగు బోధన, పరీక్షలు…
📌 Job Role: Sales Executive📍 Location: Across all HDFC Bank branches in Hyderabad, AP, Telangana💰 Salary: ₹14K – ₹15K + Attractive Incentives Key Responsibilities: అర్హతలు: ✅ గ్రాడ్యుయేట్✅ ఇంగ్లీష్, హిందీ &…
హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనేక సమస్యలు ఉలిక్కిపడేలా ఉన్నాయి. తాగునీటి కొరత, మరుగుదొడ్ల అభావం, టీచర్ల కొరత వంటి ఇబ్బందులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పర్యటించి…
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో భాగంగా కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్కు 900 ఎంఎం డయా వాల్వులను అమర్చనున్నారు. ఈ పనులు 17.02.2025 సోమవారం ఉదయం…
తెలంగాణలో దివ్యాంగుల కోసం సదరం ధ్రువపత్రాలకు ప్రభుత్వం స్వస్తి పలికి, యూనిఫైడ్ డిసేబుల్ ఐడెంటిటీ కార్డు (యూడీఐడీ) జారీ చేయనుంది. ఈ విధానం ఫిబ్రవరి 16 నుండి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల్లో ఈ కార్డులు ఇప్పటికే అందుబాటులోకి…
టేకులపల్లి మండలంలో జరిగిన మీడియా సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయాల్సినప్పటికీ,…